రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా

రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా

ఔరంగాబాద్ లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు కేంద్రం రెండు లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అటు, గాయపడిన వారికి 50 వేలు సాయాన్ని కూడా ప్రకటించింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో ఓ గూడ్స్ రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. పలువురు గాయాలపాలైయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story