టిప్పర్ను ఢీ కొట్టిన వలసకూలీల బస్సు
By - TV5 Telugu |19 May 2020 2:23 PM GMT
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం జరిగింది. షోలాపూర్ నుంచి జార్ఖండ్కు వలసకూలీలను తీసుకెళ్తున్న బస్సు.. ప్రమాదానికి గురైంది. యవాత్మల్ వద్ద.. ఓ టిప్పర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో అనేక మందికి గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదంటున్నారు పోలీసులు. ఈ బస్సును రోడ్డుపై నుంచి తొలగించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com