ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మే నెల నుంచి..

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మే నెల నుంచి..

ఏపీ రాష్ట్ర ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఇక నుంచి ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఫైనాన్స్, ట్రెజరీకి ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ట్రెజరీ సాప్ట్‌వేర్‌లో సీఎఫ్ఎంఎస్ మార్పులు చేయనుంది. గడచిన రెండు నెలల బకాయి విషయంపై కూడా సీఎం సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story