వలస కార్మికులను కేంద్రం పట్టించుకోవడం లేదు: సోనియా గాంధీ
By - TV5 Telugu |28 May 2020 4:49 PM GMT
వలస కార్మికులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ప్రతి ఒక్క వలస కార్మికుడికి నెలకు 7 వేల 5 వందల చొప్పున.. ఆరు నెలల పాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వలస కార్మికుల కన్నీళ్లు, కష్టాలను దేశం మొత్తం చూస్తున్నా.. బీజేపీ ప్రభుత్వానికి మాత్రం కనిపించడం లేదని సోనియా విమర్శించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com