నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 8 మందికి తీవ్ర గాయాలు

X
By - TV5 Telugu |31 May 2020 5:58 PM IST
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ హైవేపై వలస కూలీల వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. ఈ ఘటన ఇనుపాముల జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. బాధితులు సంగారెడ్డి జిల్లా జోగిపేట వాసులుగా గుర్తించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com