మూగ జీవాలను చంపేయాలని ఆ ప్రభుత్వం నిర్ణయం
By - TV5 Telugu |7 Jun 2020 5:15 PM GMT
యావత్ ప్రపంచాన్ని కరోనా గజగజలాడిస్తుంది. దీంతో నెదర్లాండ్స్ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. పదివేల మూగజీవాలను హతమార్చాలని నెదర్లాండ్స్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల మింక్లకు కరోనా సోకుతున్నట్టు తెలిసింది. వాటి నుంచి మనుషులకు కూడా కరోనా ఈ వ్యాది సోకుతుందని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటి వరకూ వాటి నుంచి ఇద్దరికి కరోనా సోకిందని తేలింది. దీంతో వాటిని హతమార్చాలని ప్రటించింది. ఈ దేశంలో మింక్లను వాటి వెంట్రుకల కోసం పెంచుతారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com