అల్లు అర్జున్- సుకుమార్ లకు రష్మిక మందన్నా ‘నో’ చెప్పిందా?

అల్లు అర్జున్- సుకుమార్ లకు రష్మిక మందన్నా ‘నో’ చెప్పిందా?

సినిమాలకు సంబంధించి ప్రతిరోజు రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. కానీ వీటిలో చాలా వరకు అబద్ధాలు. మరి నిజాలేంటి? అనేవి తెలియాలంటే మన F2 ఫిల్మ్ ఫాక్ట్స్ లో చూడాల్సిందే.. ప్రతి వార్తను ఆయా వ్యక్తుల నుంచి పూర్తి సమాచారం ( నిజం ) తెలుసుకున్న తరువాత మాత్రమే ఆ విషయాలపై మాట్లాడటం జరుగుతోంది.

అలాగే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న సరికొత్త విషయాలు గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇచ్చేది మన F2. ఇవాల్టి ఆ విషయాలు ఏంటో మీరే చూడండి..

1. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో యాక్టర్ నవీన్ చంద్ర విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అనేది ఒక వెబ్ సైట్ లో వార్త వచ్చింది. అది నిజమేనా?

2. సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తోన్న ‘పుష్ప’ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్. ఈ మూవీ షూటింగ్ కు నేను ఇప్పట్లో రాను అని రష్మిక తేల్చి చెప్పింది. ఇది వెబ్ సైట్ లో వచ్చిన వార్త. ఈ వార్తలో నిజమెంత?

3. నందమూరి బాలకృష్ణ ఎపిక్ మూవీ ఆదిత్య 369కు సీక్వెల్ తీయాలనేది బాలయ్య కోరిక. ఆదిత్య 999 పేరుతో వస్తుందని చెబుతోన్న ఈ మూవీకి సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నాడు. ఇది ఒక వెబ్ సైట్ న్యూస్.. ఇది ఎంత వరకు నిజం?

మరి మూవీ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమా.. కాదా.. Film Facts (F2) లో చూద్దాం..

Tags

Read MoreRead Less
Next Story