మోదీ లద్దాఖ్ పర్యటనపై స్పందించిన చైనా
BY TV5 Telugu3 July 2020 5:46 PM GMT

X
TV5 Telugu3 July 2020 5:46 PM GMT
ప్రధాని మోదీ లద్దాఖ్ పర్యటనపై చైనా స్పందించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చర్యలు ఉండాలని.. పరిస్థితులు వేడెక్కేలా ఉండకూడదని చైనా విదేశాంగశాఖ ప్రతినిథి జావో లిజయన్ అన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు దౌత్యపరమైన, సైనిక పరమైన చర్చలు జరుగుతున్నాయని అన్నారు. కాగా.. ప్రధాని మోదీ శుక్రవారం అకస్మాత్తుగా పర్యటించిన సంగతి తెలిసిందే. భారత సైనికుల ధైర్య సాహసాలను కొనియాడారు. అమరవీరులకు నివాళి అర్పించారు. మోదీతోపాటు బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవాణే కూడా ఉన్నారు.
Next Story
RELATED STORIES
AG Perarivalan: రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
18 May 2022 9:15 AM GMTVaranasi: మజీదులో శివలింగం సర్వేపై స్టే ఇవ్వడం కుదరదన్న...
17 May 2022 3:15 PM GMTMaharashtra: భార్యకు చీర కట్టుకోవడం రాదు..! అందుకే భర్త ఆత్మహత్య..
17 May 2022 3:00 PM GMTVaranasi: మజీదులో బయటపడిన శివలింగం.. సీల్ వేసి తనిఖీ చేస్తున్న...
16 May 2022 10:50 AM GMTNavneet Kaur Rana: అన్నంత పనీ చేసిన ఎంపీ నవ్నీత్ కౌర్.. హనుమాన్...
14 May 2022 7:10 AM GMTTaj Mahal: తాజ్ మహల్ సరికొత్త ఘనత.. ప్రపంచంలోనే నెంబర్ 1..
14 May 2022 3:10 AM GMT