పంద్రాగస్టున సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలి : సీఎం కేసీఆర్
By - TV5 Telugu |22 July 2020 6:01 PM GMT
ఈ ఏడాది ఆగస్టు 15న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలనీ పోలీస్ శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఖైదీల జాబితాను రూపొందించాలని సూచించారు. ప్రగతి భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ , హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శితో సమావేశం నిర్వహించిన సీఎం.. ఖైదీల విడుదలకు మార్గదర్శకాలను పరిశీలించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com