ఏపీ మండలిలో ఖాళీ అయిన స్థానానికి నోటిఫికేషన్
BY TV5 Telugu6 Aug 2020 5:34 PM GMT
TV5 Telugu6 Aug 2020 5:34 PM GMT
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన మోపిదేవి వెంకటరమణ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 మార్చి వరకూ గడువు ఉండటంతో ఈ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నిక నిర్వహించాలని నిర్ణయించింది. మోపిదేవి వెంకట రమణ ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. దాంతో ఆయన స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. మరోవైపు ఎమ్మెల్సీగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే ఈ స్థానానికి మరో 9 నెలలు మాత్రమే గడువు ఉంది.
Next Story
RELATED STORIES
Drone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMTIOCL recruitment 2022 : ఇంజినీరింగ్ అర్హతతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు.....
14 May 2022 4:30 AM GMTSSC Phase X Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర...
13 May 2022 4:45 AM GMTIndia Post Payments Bank(IPPB) GDS Recruitment 2022: డిగ్రీ అర్హతతో ...
12 May 2022 4:30 AM GMT