చిరంజీవిని కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు
BY TV5 Telugu6 Aug 2020 9:02 PM GMT

X
TV5 Telugu6 Aug 2020 9:02 PM GMT
ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు గురువారం కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవిని కలిశారు. బీజేపీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారి చిరంజీవితో హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరు.. అనంతరం పుష్పమాల, శాలువాతో సత్కరించారు.
Next Story
RELATED STORIES
Oscar Award: ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు షాక్.. ఆస్కార్ నిబంధన..
22 May 2022 11:12 AM GMTDhanush: ధనుష్ తమ కొడుకే అంటున్న దంపతులు.. చట్టపరంగా నోటీసులు పంపిన...
21 May 2022 3:55 PM GMTRakshit Shetty: నటితో రష్మిక ఎక్స్ బాయ్ఫ్రెండ్ పెళ్లి.. క్లారిటీ...
21 May 2022 1:41 PM GMTKamal Haasan: జాతీయ భాషా వివాదంపై స్పందించిన కమల్.. మాతృభాషకు...
17 May 2022 9:41 AM GMTPallavi Dey: 21 ఏళ్ల బుల్లితెర నటి అనుమానాస్పద మృతి.. స్నేహితుడిపై...
16 May 2022 9:51 AM GMTUdhayanidhi Stalin: 'అదే యాక్టర్గా నా చివరి చిత్రం'.. యంగ్ హీరో...
14 May 2022 8:30 AM GMT