చిరంజీవిని కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు‌

చిరంజీవిని కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు‌

ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు గురువారం కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవిని కలిశారు. బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారి చిరంజీవితో హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరు.. అనంతరం పుష్పమాల, శాలువాతో సత్కరించారు.

Tags

Read MoreRead Less
Next Story