బీజేపీ ఏపీకి శత్రువు గా మారింది : సిపిఐ నారాయణ
BY TV5 Telugu6 Aug 2020 11:26 PM GMT

X
TV5 Telugu6 Aug 2020 11:26 PM GMT
ఏపీలో బీజేపీ సపోర్ట్ తోనే మూడు రాజధానుల ప్రక్రియ వేగవంతం చేశారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని కోర్టుకు కేంద్ర ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. బీజేపీ, గవర్నర్, జగన్ ముగ్గురు కలిసి అమరావతిని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.బీజేపీ ఏపీకి శత్రువుగా మారిపోయిందన్న నారాయణ.. బీజేపీ, వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే సమయం వచ్చిందని అన్నారు. కలిసికట్టుగా పోరాటం చేద్దామని నారాయణ పిలుపునిచ్చారు.
Next Story
RELATED STORIES
Drone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMTIOCL recruitment 2022 : ఇంజినీరింగ్ అర్హతతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు.....
14 May 2022 4:30 AM GMTSSC Phase X Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర...
13 May 2022 4:45 AM GMTIndia Post Payments Bank(IPPB) GDS Recruitment 2022: డిగ్రీ అర్హతతో ...
12 May 2022 4:30 AM GMT