గూగుల్, ట్విట్టర్ బాటలో ఫేస్బుక్..
BY TV5 Telugu7 Aug 2020 4:08 PM GMT

X
TV5 Telugu7 Aug 2020 4:08 PM GMT
కరోనా భయంతో సాప్ట్ వేర్ ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేస్తున్నారు. కాస్తైనా తగ్గుముఖం పడితే ఆఫీసులకు వెళ్లొచ్చనుకుంటే కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే గూగుల్, ట్విట్టర్ సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే వచ్చే ఏడాది జూన్ వరకు పని చేయమని భరోసా ఇచ్చింది. ఇప్పుడు ఇదే బాటలో ఫేస్బుక్ కూడా పయనిస్తోంది. అంతే కాకుండా వర్క ఫ్రం హోమ్ చేసేవారు వారి ఆఫీస్ అవసరాలకు సంబంధించి వెయ్యి డాలర్లు కూడా ఇస్తామని వెల్లడించింది. దీంతో పాటు నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో ఉద్యోగులను నియమించి పలు చోట్లు ఆఫీసులను నడిపిస్తున్నామని సంస్థ తెలిపింది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అమెరికా, లాటిన్ అమెరికాలోని కార్యాలయాలను ఇప్పట్లో తెరిచే అవకాశం లేదని ఫేస్బుక్ వర్గాలు తెలిపాయి.
Next Story
RELATED STORIES
China Corona: చైనా రాజధానిలో మళ్లీ లౌక్డౌన్.. ఇప్పటికే పలు జిలాల్లో...
23 May 2022 4:15 PM GMTUkraine: మరియుపూల్ తర్వాత లుహాన్స్క్ ప్రాంతంపై రష్యా దృష్టి..
23 May 2022 3:45 PM GMTKTR: లండన్లో కేటీఆర్ పర్యటన.. తెలంగాణకు మరో భారీ పెట్టుబడి..
18 May 2022 4:15 PM GMTNorth Korea: ఒక్కరోజే 2 లక్షల 70 వేల కోవిడ్ కేసులు.. కిమ్ రాజ్యంలో...
18 May 2022 9:45 AM GMTNarendra Modi: నేపాల్లో పర్యటించిన ప్రధాని మోదీ.. బుద్ద పౌర్ణమి...
16 May 2022 2:45 PM GMTBald Head: బట్టతల అని పిలవడం లైంగిక వేధింపుతో సమానం.. ట్రైబ్యునల్...
14 May 2022 6:05 AM GMT