చిత్తూరు జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా
BY TV5 Telugu8 Aug 2020 7:43 PM GMT

X
TV5 Telugu8 Aug 2020 7:43 PM GMT
చిత్తూరు జిల్లాలో ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోంది. వాగులు, నదుల్లో ప్రకృతి సంపదను అక్రమార్కులు రాష్ట్రాలు దాటిస్తున్నారు. ఏపీలో లారీ ఇసుక ఆరువేల నుంచి ఎనిమిది వేలు పలుకుతుంటే ఇతర రాష్ట్రాలలో 25 వేలకు అమ్ముతున్నారు. దీంతో కొందరు నాయకులు, అధికారుల అండదండలతో ఇసుకను సరిహద్దును దాటిస్తున్నారు. పలమనేరు నియోజకవర్గం కాళ్లుపల్లె గ్రామంలోని కౌండిన్య నదిలో 80 శాతం ఇసుకను అక్రమ రవాణా చేసి కోట్లు గడిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, అధికారులు మాత్రం ఇదేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
Next Story
RELATED STORIES
Dhanush: ధనుష్ తమ కొడుకే అంటున్న దంపతులు.. చట్టపరంగా నోటీసులు పంపిన...
21 May 2022 3:55 PM GMTNTR 30: కొరటాల, ఎన్టీఆర్ మూవీ.. తెరపైకి మరో బాలీవుడ్ భామ పేరు..
21 May 2022 3:08 PM GMTVishwak Sen: రెమ్యునరేషన్ పెంచేసిన విశ్వక్ సేన్.. నిర్మాతలకు షాక్..
21 May 2022 2:25 PM GMTRakshit Shetty: నటితో రష్మిక ఎక్స్ బాయ్ఫ్రెండ్ పెళ్లి.. క్లారిటీ...
21 May 2022 1:41 PM GMTMahesh Babu: ఏంటా వరసలు.. ఒకసారి వచ్చికలువు: యూట్యూబర్ తో మహేష్ బాబు
21 May 2022 12:30 PM GMTSudhakar Komakula: తండ్రైన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' యాక్టర్.. క్యూట్...
21 May 2022 12:01 PM GMT