వైసీపీ నుంచి కొయ్య ప్రసాద్రెడ్డి సస్పెన్షన్
By - TV5 Telugu |12 Aug 2020 8:32 PM GMT
విశాఖపట్నం వైసీపీ నాయకుడు కొయ్య ప్రసాద్ రెడ్డిని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. అయితే ఈ సస్పెన్షన్ పై కొయ్య ప్రసాద్ రెడ్డి ఇంకా స్పందించలేదు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com