గోదావరి జిల్లా డెల్టా హాస్పటల్లో యాక్సిడెంట్ ట్రామా కేర్ ప్రారంభం
By - Subba Reddy |5 March 2023 6:00 AM GMT
గోదావరి జిల్లాల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్న డెల్టా హాస్పటల్
గోదావరి జిల్లాల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్న డెల్టా హాస్పటల్ మరో ముందడుగు వేసింది. నిష్టాతులైన వైద్య బృందం ఆధ్వర్యంలో లేటెస్ట్ ఎక్యూప్మెంట్తో యాక్సిడెంట్ ట్రామా కేర్ను ప్రారంభించారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతులు మీదుగా ప్రారంభమైన కేర్ సెంటర్లో అత్యంత అధునాతన వైద్య పరికరాలతో పాటు విస్తృత సేవలను అందుబాటులోకి తెచ్చామని హాస్పటల్ ఛైర్మన్ భాస్కర చౌదరి తెలిపారు. హై పైనే ట్రామా సెంటర్ ఉండటంతో రోడ్డు ప్రమాదంలో గామపడిన వారిని రక్షంచవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బొమ్మిరెడ్డి శ్రీనివాస్,డాక్టర్ నితిన్తో పాటు డెల్టా హాస్పటల్ వైద్య బృందం, సిబ్బంది పాల్గొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com