స్పీకర్ తమ్మినేనికి చేదు అనుభవం
By - Subba Reddy |17 April 2023 9:00 AM GMT
బూర్జి మండలం,లక్కపురం గ్రామంలో ఆయన పర్యటించారు. తాగడానికి నీళ్లు కూడా లేవంటూ స్పీకర్ను నిలదీశారు స్థానికులు
స్పీకర్ తమ్మినేని సీతారాంకి సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బూర్జి మండలం,లక్కపురం గ్రామంలో ఆయన పర్యటించారు. తాగడానికి నీళ్లు కూడా లేవంటూ స్పీకర్ను నిలదీశారు స్థానికులు.తాగునీటి సమస్యలపై పట్టించుకోవడం లేదని, నాయకులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గ్రామస్తులు నిలదీయడంతో 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తానంటూ అక్కడి నుంచి జారుకున్నారు తమ్మినేని సీతారాం.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com