ఏపీలో కొత్తగా 232 కరోనా కేసులు!

ఏపీలో కొత్తగా 232 కరోనా కేసులు!
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 40,177 కరోనా టెస్టులు చేయగా, 232 కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 40,177 కరోనా టెస్టులు చేయగా, 232 కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,80,187కి చేరింది. అయితే ఇందులో 3,070 యాక్టివ్‌ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 352 మంది కరోనా నుంచి కోలుకోగా.. కోలుకున్న వారి సంఖ్య 8,70,002 కి చేరింది. ఇక కరోనా బారిన పడి రాష్ట్రంలో ఇప్పటివరకు 7,115మంది మృతి చెందారు. అటు రాష్ట్రంలో ఇప్పటివరకు 1,19,72,780 కరోనా పరీక్షలు నిర్వహించారు.


Tags

Read MoreRead Less
Next Story