ఏజెన్సీలో దారుణం : ఏడేళ్ల బాలికపై అఘాయిత్యం
By - kasi |19 Oct 2020 4:11 AM GMT
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో దారుణం చోటు చేసుకుంది. రాజవొమ్మంగి మండలం చిన్నయ్యపాలెం గ్రామంలో ఏడేళ్ల బాలికపై అఘాయిత్యం జరిగింది. వరుసకు పెద్దనాన్న అయ్యే తెడ్ల శ్రీను అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో జడ్డంగి పోలీస్ స్టేషన్లో ఆ కామాంధుడిపై కేసు నమోదు చేశారు. చికిత్స కోసం బాలికను అడ్డతీగల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com