ఢిల్లీ వీధుల్లో మార్మోగుతోన్న అమరావతి నినాదం
BY Nagesh Swarna22 Sep 2020 10:32 AM GMT

X
Nagesh Swarna22 Sep 2020 10:32 AM GMT
అమరావతి నినాదం ఢిల్లీ వీధుల్లో మార్మోగుతోంది. హస్తిన వీధుల్లో ఉద్యమహోరు వినిపించేలా, తమ ఆవేదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది మహిళా జేఏసీ. అమరావతిని కాపాడాలంటూ వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీ నేతలను కలుస్తున్నారు. ఇందులో భాగంగా శివసేన ఎంపీ అరవింద్ సావంత్తో సమావేశమయ్యారు మహిళా జేఏసీ నేతలు. రైతుల త్యాగాలతో పాటు వారి సమస్యలను అరవింద్ సావంత్కు వివరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శివసేన ఎంపీ అరవింద్ సావంత్.. రైతుల త్యాగాలను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. త్యాగాలు చేసి భూములు ఇచ్చిన రైతులకు ఏపీ ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. రాజధాని అంశాన్ని రాజకీయం చేయకుండా.. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. ఈ అంశంపై పార్లమెంట్లో లేవనెత్తితే మద్దతు ఇస్తామన్నారు అరవింద్ సావంత్.
Next Story
RELATED STORIES
Ministry of Defence Recruitment 2022: ఇంటర్, డిగ్రీ అర్హతతో రక్షణ...
18 May 2022 4:37 AM GMTDrone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMTIOCL recruitment 2022 : ఇంజినీరింగ్ అర్హతతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు.....
14 May 2022 4:30 AM GMTSSC Phase X Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర...
13 May 2022 4:45 AM GMT