అమరావతిలో ఆగిన మరో మహిళా రైతు గుండె
రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో మహిళా రైతు చనిపోయింది.
BY Nagesh Swarna2 Sep 2020 11:38 AM GMT

X
Nagesh Swarna2 Sep 2020 11:38 AM GMT
అమరావతిలో మరో మహిళా రైతు గుండె ఆగింది. మందడం గ్రామానికి చెందిన ఎస్టీ మహిళా రైతు గుండెపోటుతో చనిపోయింది. శాంతకుమారి అనే మహిళా రైతు ప్రతిరోజూ మందడం శిబిరంలో జరిగే ఆందోళనల్లో పాల్గొనేది. రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో గుండెపోటు వచ్చి చనిపోయింది. మహిళా రైతు శాంత కుమారి వయస్సు 44 సంవత్సరాలు.
Next Story
RELATED STORIES
Nani: నాని కెరీర్లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..
23 May 2022 3:23 PM GMTManchu Vishnu: మంచు విష్ణుతో జెనీలియా.. క్రేజీ పోస్ట్ వైరల్..
23 May 2022 1:30 PM GMTKushi 2022: శరవేగంగా 'ఖుషి' షూటింగ్.. ఇంతలోనే మరో అప్డేట్..
23 May 2022 12:15 PM GMTMajor: 'మేజర్' మూవీ టీమ్ సూపర్ ప్లాన్.. ఫస్ట్ టైమ్ ఇలా..
23 May 2022 10:39 AM GMTRakul Preet Singh: మాట్లాడుకోవల్సింది మా పర్సనల్ లైఫ్ గురించి కాదు:...
23 May 2022 6:51 AM GMTAishwarya Rai: ఐశ్వర్య రాయ్ ప్రెగ్నెంట్..? బాలీవుడ్లో రూమర్స్ వైరల్..
22 May 2022 3:45 PM GMT