అంతర్వేది ఘటన వెనక ఉన్నది ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటాం:హోంమంత్రి
BY Nagesh Swarna11 Sep 2020 6:53 AM GMT

X
Nagesh Swarna11 Sep 2020 6:53 AM GMT
రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల ఆగ్రహ జ్వాలలకు కారణమైన అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది. ఈ ఘటనలో కుట్ర కోణం దాగి ఉందా అన్న అనుమానాలున్నాయని... సీబీఐ విచారణలో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని హోంమంత్రి సుచరిత అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారు ఎంతటివారైన కఠిన చర్యలు తీసుకుంటామని సుచరిత స్పష్టం చేశారు.
Next Story
RELATED STORIES
Ministry of Defence Recruitment 2022: ఇంటర్, డిగ్రీ అర్హతతో రక్షణ...
18 May 2022 4:37 AM GMTDrone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMTIOCL recruitment 2022 : ఇంజినీరింగ్ అర్హతతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు.....
14 May 2022 4:30 AM GMTSSC Phase X Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర...
13 May 2022 4:45 AM GMT