బ్రేకింగ్.. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానుల్లో తప్పులేదు : కేంద్రం
BY Nagesh Swarna10 Sep 2020 5:59 AM GMT

X
Nagesh Swarna10 Sep 2020 5:59 AM GMT
మూడు రాజధానులపై ఏపీ హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధానుల్లో కేంద్రం పాత్రపై కేంద్ర హోంశాఖ మరింత స్పష్టతనిచ్చింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానుల్లో తప్పులేదన్న కేంద్రం... అందులో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని పేర్కొంది. కేంద్రం పాత్రపై పిటిషనర్ దోనే సాంబశివరావువి అపోహలే అని హోంశాఖ అఫిడవిట్లో పేర్కొంది. అటు.. రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చెప్పామన్న కేంద్రం... రాజధాని లేదా రాజధానుల నిర్ణయంలో జోక్యం ఉండబోదని స్పష్టం చేసింది.
Next Story
RELATED STORIES
kidney stones : అతడి కిడ్నీలో 206 రాళ్లు.. గంటలో తొలగించిన...
20 May 2022 8:30 AM GMTPawan Kalyan : ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన
20 May 2022 2:30 AM GMTKCR : నేటి నుంచి సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన
20 May 2022 1:00 AM GMTHarish Rao : సీఎం కేసీఆర్ మాత్రమే మత్స్య కార్మికుల సమస్యలపై...
19 May 2022 2:03 PM GMTBandi sanjay : కేసీఆర్కు గ్రామ పంచాయతీలంటే ఏ మాత్రం గౌరవం లేదు : బండి ...
19 May 2022 1:00 PM GMTTelangana : మద్యం బాటిల్ పై పాత ధర ఉన్నప్పటికి కొత్త ధరలు వర్తిస్తాయి...
19 May 2022 11:00 AM GMT