జగన్.. సీమ పౌరుషం ఏమైంది? : తులసీరెడ్డి
ఏపీ సీఎం జగన్..... ప్రధాని నరేంద్ర మోదీని శరణుకోరి .... సాగిలపడ్డారంటూ ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసీరెడ్డి. పులివెందులకు, ఢిల్లీకి పోటీ అంటూ..
BY kasi30 Oct 2020 11:55 AM GMT

X
kasi30 Oct 2020 11:55 AM GMT
ఏపీ సీఎం జగన్..... ప్రధాని నరేంద్ర మోదీని శరణుకోరి .... సాగిలపడ్డారంటూ ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసీరెడ్డి. పులివెందులకు, ఢిల్లీకి పోటీ అంటూ ఓ సారి ఎంపీగా గెలిచిన జగన్... సీమ పౌరుషం ఏమైందని నిలదీశారు. 25 ఎంపీలను ఇస్తే.. హోదా తెస్తానన్న జగన్.. 23 ఎంపీలు ఉన్నా ఎందుకు తేలేకపోయారంటూ ప్రశ్నించారు. స్వయంగా వ్యాపారవేత్త అయిన జగన్... రాజకీయాలతో వ్యాపారాలు చేస్తున్నారన్నారు. పోలవరం విషయంలో ప్రజల ఆకాంక్షల్ని పూర్తి చేయకపోతే.. రాజకీయాల నుంచి తప్పుకోవాలని సలహా ఇచ్చారు తులసీరెడ్డి.
Next Story
RELATED STORIES
Oscar Award: ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు షాక్.. ఆస్కార్ నిబంధన..
22 May 2022 11:12 AM GMTDhanush: ధనుష్ తమ కొడుకే అంటున్న దంపతులు.. చట్టపరంగా నోటీసులు పంపిన...
21 May 2022 3:55 PM GMTRakshit Shetty: నటితో రష్మిక ఎక్స్ బాయ్ఫ్రెండ్ పెళ్లి.. క్లారిటీ...
21 May 2022 1:41 PM GMTKamal Haasan: జాతీయ భాషా వివాదంపై స్పందించిన కమల్.. మాతృభాషకు...
17 May 2022 9:41 AM GMTPallavi Dey: 21 ఏళ్ల బుల్లితెర నటి అనుమానాస్పద మృతి.. స్నేహితుడిపై...
16 May 2022 9:51 AM GMTUdhayanidhi Stalin: 'అదే యాక్టర్గా నా చివరి చిత్రం'.. యంగ్ హీరో...
14 May 2022 8:30 AM GMT