ఆర్థిక, గణాంకాల శాఖకు ఏపీ హైకోర్టు నోటీసులు
BY kasi8 Oct 2020 7:41 AM GMT

X
kasi8 Oct 2020 7:41 AM GMT
రాజధాని అమరావతిపై హైకోర్టులో వాదనలు వాడివేడిగా జరిగాయి. ఆర్థిక, గణాంకాల శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 3 రాజధానుల నిర్ణయంతో జరిగిన ఆర్థిక నష్టం వివరాలు కోరుతూ.. రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ తర్వాత నోటీసులు జారీ చేసింది. మరికొన్ని పిటిషన్లపై హైకోర్టు సోమవారం వాదనలు విననుంది. రాజధాని వ్యాజ్యంలో రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్, స్టాటస్టిక్స్ను ప్రతివాదిగా చేర్చాలన్న అనుబంధ పిటిషన్లు విచారణకు అనుమతించింది. ఈమేరకు డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్, స్టాటస్టిక్స్కు నోటీసులు జారీ చేసింది. రాజధానితో ముడిపడిన ప్రధాన వ్యాజ్యాల్లోని అనుబంధ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. సీఎం క్యాంప్ ఆఫీస్ సహా ఇతర కేసులపైనా సోమవారం విచారణ జరపనుంది.
Next Story
RELATED STORIES
Depression: డిప్రెషన్ ని గుర్తించడం ఎలా.. సంకేతాలు ఏంటి?
21 May 2022 7:15 AM GMTWhite Smile: మీ చిరునవ్వు అందంగా.. మీ పళ్లు తెల్లగా ఉండాలంటే.. ఇలా...
20 May 2022 12:30 PM GMTTamanna Bhatia: తమన్నా అందం, ఆరోగ్యం.. అమ్మ చెప్పిన చిట్కాలతోనే..
20 May 2022 6:00 AM GMTsattu sharbat: సమ్మర్ లో సత్తు షర్బత్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
18 May 2022 8:41 AM GMTKidney Stones: ఎండాకాలంలో కిడ్నీలో రాళ్లు ఎందుకు పెరుగుతాయి? డాక్టర్స్ ...
16 May 2022 7:45 AM GMTHealthy Spine: మహిళలను వేధించే వెన్నునొప్పి.. నివారణ మార్గాలు..
14 May 2022 5:30 AM GMT