రాజధానికి సంబంధించిన కీలక కేసులపై తీర్పు వెలువరించనున్న హైకోర్టు

రాజధానికి సంబంధించిన కీలక కేసులపై తీర్పు వెలువరించనున్న హైకోర్టు

సోమవారం రాజధానికి సంబంధించిన కీలక కేసులపై హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ముఖ్యంగా విశాఖలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన అతిథి గృహ నిర్మాణంపై తీర్పు ఇవ్వనుంది. అలాగే సీఎం క్యాంపు కార్యాలయంపై హైకోర్టు స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రాజధాని పిటిషన్లపై సోమవారం నుంచి హైకోర్టులో తుది విచారణ జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీజే జీకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.


Tags

Read MoreRead Less
Next Story