పోలవరం భవిష్యత్తును వైసీపీ ప్రభుత్వం అంధకారం చేసింది..
By - kasi |27 Oct 2020 10:16 AM GMT
పోలవరం భవిష్యత్తును వైసీపీ ప్రభుత్వం అంధకారం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. పోలవరం పూర్తయితే ఏపీ భవిష్యత్తు బాగుటుందన్నారు..
పోలవరం భవిష్యత్తును వైసీపీ ప్రభుత్వం అంధకారం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. పోలవరం పూర్తయితే ఏపీ భవిష్యత్తు బాగుటుందన్నారు. చంద్రబాబుకు పేరొస్తుందని అమరావతిని సీఎం జగన్ చంపేశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. టీడీపీ హయాంలో 71 శాతం పైగా పోలవరం పనులు పూర్తి చేశామని.. రాజ్యసభ సాక్షిగా అంచనా వ్యయం 55 వేల కోట్ల రూపాయలుగా కేంద్రం ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. అవగాహన లేని ఇరిగేషన్ మంత్రి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com