3 రాజధానులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టులో వాదనలు..
BY kasi5 Oct 2020 6:48 AM GMT

X
kasi5 Oct 2020 6:48 AM GMT
3 రాజధానులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. మొత్తం 229 పిటిషన్లుపెండింగ్లో ఉన్నాయన్న చీఫ్ జస్టిస్ అన్నారు. వీటిల్లో తొలి ప్రాధాన్యంగా 44 పిటిషన్లపై విచారణ చేపడతామని చెప్పారు. 185 పిటిషన్లపై వాదనలు తర్వాత వింటామని స్పష్టం చేశారు. ఇవాళ్టి విచారణలో భాగంగా విశాఖలో గెస్ట్హౌస్ల నిర్మాణంపై వాడివేడిగా వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం విశాఖలో 30 ఎకరాల్లో గెస్ట్హౌస్ నిర్మిస్తోందని పిటిషనర్ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఐతే ఇందుకు ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పడం లేదని అన్నారు. విశాఖతోపాటు కాకినాడ, తిరుపతిలో గెస్ట్హౌస్లు వీఐపీల కోసం అని చెప్తున్నారని కాకినాడలో 10 వేల చదరపు అడుగుల్లో గెస్ట్హౌస్ కడుతున్నారు.. ఇవన్నీ ఎందుకో ప్రభుత్వం చెప్పడం లేదన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది.
Next Story
RELATED STORIES
Ministry of Defence Recruitment 2022: ఇంటర్, డిగ్రీ అర్హతతో రక్షణ...
18 May 2022 4:37 AM GMTDrone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMTIOCL recruitment 2022 : ఇంజినీరింగ్ అర్హతతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు.....
14 May 2022 4:30 AM GMTSSC Phase X Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర...
13 May 2022 4:45 AM GMT