పశువుల పాకగా మారిన పాఠశాల

పశువుల పాకగా మారిన పాఠశాల

పాఠశాలలు మూసి ఉంచడంతో వాటిని కొందరు స్వప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు. ఏకంగా పాఠశాల ప్రాంగణంలో గేదెలు కట్టేసి పాకలా మార్చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చనుబండలో చోటుచేసుకుంది. హరిజనవాడలోని ఎలిమెంటరీ పాఠశాల పశువుల పాకగా మారింది. దీంతో అపరిశుభ్రత తాండవిస్తోంది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించాలని సామాజిక వేత్తలు, ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు

Tags

Read MoreRead Less
Next Story