ఏపీలో కొత్తగా 3,620 మందికి కరోనా
BY kasi22 Oct 2020 3:08 PM GMT

X
kasi22 Oct 2020 3:08 PM GMT
ఏపీలో కరోనా విజృంభణ ఆగేలా లేదు.. గత 24 గంటల్లో 76,726 శాంపిల్స్ ని పరీక్షించగా కొత్తగా 3,620 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కోవిడ్ వల్ల గుంటూరు లో నలుగురు, చితూర్ లో ఇద్దరు, తూర్పు గోదావరి లో ఇద్దరు, కృష్ణ లో ఇద్దరు, ప్రకాశం లో ఇద్దరు, అనంతపూర్ లో ఒక్కరు, కడప లో ఒక్కరు, విశాఖపట్నం లో ఒక్కరు , పశ్చిమ గోదావరి లో ఒక్కరు మరణించారు. గడచిన 24 గంటల్లో 3,723 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రంలోని నమోదైన మొత్తం 7,94,024 పాజిటివ్ కేసు లకు గాను 7,55,243 మంది డిశ్చార్జ్ కాగా.. 6,524 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 32,257 గా ఉంది.
Next Story
RELATED STORIES
Nani: నాని కెరీర్లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..
23 May 2022 3:23 PM GMTManchu Vishnu: మంచు విష్ణుతో జెనీలియా.. క్రేజీ పోస్ట్ వైరల్..
23 May 2022 1:30 PM GMTKushi 2022: శరవేగంగా 'ఖుషి' షూటింగ్.. ఇంతలోనే మరో అప్డేట్..
23 May 2022 12:15 PM GMTMajor: 'మేజర్' మూవీ టీమ్ సూపర్ ప్లాన్.. ఫస్ట్ టైమ్ ఇలా..
23 May 2022 10:39 AM GMTPayal Rajput: స్టేజ్పైనే బాయ్ఫ్రెండ్కు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్..
22 May 2022 2:45 PM GMTBalakrishna: బాలయ్య సరసన బిగ్ బాస్ విన్నర్.. కీలక పాత్రలో మరో యంగ్...
22 May 2022 2:13 PM GMT