నీట మునిగిన పంటల్ని పరిశీలించిన మాజీ మంత్రి దేవినేని ఉమ
BY kasi15 Oct 2020 7:04 AM GMT

X
kasi15 Oct 2020 7:04 AM GMT
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో అకాల వర్షాల వల్ల నీట మునిగిన పంటల్ని మాజీ మంత్రి దేవినేని ఉమ పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటల్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం తక్షణం స్పందించి వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టంపై అంచనాలు సిద్ధం చేసి బాధిత రైతుల్ని ఆదుకోవాలని దేవినేని ఉమ కోరారు. లంక ప్రాంతాల్లో కూరగాయల సాగు రైతులు కూడా నష్టపోయారని ప్రభుత్వం రైతులందరికీ భరోసా ఇవ్వాలన్నారు.
Next Story
RELATED STORIES
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ ప్రెగ్నెంట్..? బాలీవుడ్లో రూమర్స్ వైరల్..
22 May 2022 3:45 PM GMTAkshay Kumar: సౌత్ సినిమాలతో పోటీకి సిద్ధమంటున్న అక్షయ్.. వెనక్కి...
22 May 2022 10:32 AM GMTKangana Ranaut: 'ఏ బాలీవుడ్ స్టార్కు ఆ అర్హత లేదు'.. కంగన షాకింగ్...
18 May 2022 10:45 AM GMTShikhar Dhawan: సినిమా హీరోగా మరో క్రికెటర్.. ఇప్పటికే షూటింగ్...
17 May 2022 2:39 PM GMTSohail Khan: ఆ హీరోయిన్ వల్లే సల్మాన్ ఖాన్ తమ్ముడికి విడాకులు..
16 May 2022 3:30 PM GMTSonakshi Sinha: ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చిన సోనాక్షి సిన్హా.. అసలు ...
13 May 2022 7:36 AM GMT