చిత్తూరులో ఏనుగుల బీభత్సం
చిత్తూరు జిల్లా కుప్పం మండలం పర్తిచేను గ్రామ శివారులో గజరాజులు బీభత్సం సృష్టించాయి. పొలాల్లో కాపలాగా నిద్రిస్తున్న కుటుంబంపై ఏనుగులు ఒక్కసారిగా దాడి చేశాయి..
BY kasi24 Sep 2020 6:48 AM GMT

X
kasi24 Sep 2020 6:48 AM GMT
చిత్తూరు జిల్లా కుప్పం మండలం పర్తిచేను గ్రామ శివారులో గజరాజులు బీభత్సం సృష్టించాయి. పొలాల్లో కాపలాగా నిద్రిస్తున్న కుటుంబంపై ఏనుగులు ఒక్కసారిగా దాడి చేశాయి. ఏనుగుల దాడిలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని సోనియా మరణించగా... ఆమెను కాపాడే క్రమంలో తండ్రి మురుగన్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ గ్రామంలో విచాదచాయలు అలుముకున్నాయి.
తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో... దానికి తోడు దట్టమైన అడవులు ఉండటంతో ఏనుగుల దాడులు తరచూ జరుగుతున్నాయి. కుప్పం పరిసర ప్రాంతాల్లో పంటలు చేతికొచ్చే సమయానికి ఏనుగుల గుంపు ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి పంటలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు అంటున్నారు. ఏనుగుల నియంత్రణకు అధికారులు శాశ్వత పరిష్కారం చేయడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story
RELATED STORIES
Dhanush: ధనుష్ తమ కొడుకే అంటున్న దంపతులు.. చట్టపరంగా నోటీసులు పంపిన...
21 May 2022 3:55 PM GMTNTR 30: కొరటాల, ఎన్టీఆర్ మూవీ.. తెరపైకి మరో బాలీవుడ్ భామ పేరు..
21 May 2022 3:08 PM GMTVishwak Sen: రెమ్యునరేషన్ పెంచేసిన విశ్వక్ సేన్.. నిర్మాతలకు షాక్..
21 May 2022 2:25 PM GMTRakshit Shetty: నటితో రష్మిక ఎక్స్ బాయ్ఫ్రెండ్ పెళ్లి.. క్లారిటీ...
21 May 2022 1:41 PM GMTMahesh Babu: ఏంటా వరసలు.. ఒకసారి వచ్చికలువు: యూట్యూబర్ తో మహేష్ బాబు
21 May 2022 12:30 PM GMTSudhakar Komakula: తండ్రైన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' యాక్టర్.. క్యూట్...
21 May 2022 12:01 PM GMT