రాష్ట్రవ్యాప్తంగా హిందువులకు వ్యతిరేకంగా 25 సంఘటనలు జరిగాయి : మాజీ మంత్రి దేవినేని
BY kasi23 Sep 2020 12:55 PM GMT

X
kasi23 Sep 2020 12:55 PM GMT
ముఖ్యమంత్రి జగన్ టీటీడీ నిబంధనలను,స్వామివారి సాంప్రదాయాల్ని గౌరవించాలన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమ. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా హిందువులకు వ్యతిరేకంగా 25 సంఘటనలు జరిగియాన్నారు. దీనిపై ఏ రోజూ సిఎం స్పందించకపోవడం దారుణమన్నారు. ఈఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని దేవినేని డిమాండ్ చేశారు.
Next Story
RELATED STORIES
NTR 30: కొరటాల, ఎన్టీఆర్ మూవీ.. తెరపైకి మరో బాలీవుడ్ భామ పేరు..
21 May 2022 3:08 PM GMTVishwak Sen: రెమ్యునరేషన్ పెంచేసిన విశ్వక్ సేన్.. నిర్మాతలకు షాక్..
21 May 2022 2:25 PM GMTSudhakar Komakula: తండ్రైన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' యాక్టర్.. క్యూట్...
21 May 2022 12:01 PM GMTJr NTR: ఫ్యాన్స్కు ఎన్టీఆర్ లెటర్.. అందరికీ థ్యాంక్స్, సారీ అంటూ..
21 May 2022 11:00 AM GMTKarate Kalyani: మా అమ్మ, తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటామన్నారు- కరాటే...
18 May 2022 3:29 PM GMTNivetha Pethuraj: అవకాశాలు రాకపోతే అదే పని చేస్తా.. నాకు సత్తా ఉంది:...
18 May 2022 2:51 PM GMT