రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయి - దేవినేని ఉమా
BY kasi2 Nov 2020 1:12 PM GMT

X
kasi2 Nov 2020 1:12 PM GMT
ఏపి ఇరిగేషన్ శాఖమంత్రి అనిల్ కుమార్ బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి దేవినేని ఉమ. ఏమన్నా అంటే గూగుల్ సెర్చ్ చేయమంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయని ఉమ ఆరోపించారు. ప్రాజెక్టులపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పకుండా పారిపోతున్నారని ఆయన మండిపడ్డారు. 17నెలల పాలనలో సాగునీటి రంగాన్ని భ్రష్టు పట్టించారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం 170 కోట్లు మాత్రమే ఖర్చుచేసిందని, రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు కలిపి వెయ్యికోట్లు ఖర్చుచేసినట్లు వెల్లడించారు.
Next Story
RELATED STORIES
Drone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMTIOCL recruitment 2022 : ఇంజినీరింగ్ అర్హతతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు.....
14 May 2022 4:30 AM GMTSSC Phase X Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర...
13 May 2022 4:45 AM GMTIndia Post Payments Bank(IPPB) GDS Recruitment 2022: డిగ్రీ అర్హతతో ...
12 May 2022 4:30 AM GMT