రాజధానిలో ఆగిన మరో రైతు గుండె
BY Nagesh Swarna4 Oct 2020 12:44 PM GMT

X
Nagesh Swarna4 Oct 2020 12:44 PM GMT
రాజధాని ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. యర్రబాలెంలో రైతు గడ్డం వెంకటేశ్వర్రావు ఇవాళ గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని కోసం 4.25 ఎకరాలు భూమిని ఇచ్చారు. ఐతే.. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల మాట ఎత్తుకోవడంతో తమ భవిష్యత్ ఏమవుతుందోనని కొన్నాళ్లుగా ఆయన ఆందోళనలో ఉన్నారు. రాజధాని మార్పు, తన ప్లాట్ ఇంకా రాని విషయం ఆయనపై ఒత్తిడి పెంచింది. దీంతో.. మనస్తాపానికి గురైన ఆయన ఆ ఒత్తిడితో మరణించారని గ్రామస్థులు అంటున్నారు.
Next Story
RELATED STORIES
Ashoka Vanamlo Arjuna Kalyanam Review: 'అశోకవనంలో అర్జున కళ్యాణం' ఎలా...
6 May 2022 3:41 AM GMTAcharya Review: 'ఆచార్య' రివ్యూ.. మెగా పెర్ఫార్మెన్స్ అదుర్స్.....
29 April 2022 2:45 AM GMTBeast Movie Review: బీస్ట్ మూవీ రివ్యూ.. యాక్షన్తో పాటు కామెడీ కూడా...
13 April 2022 3:35 AM GMTGhani Movie Review: గని మూవీ రివ్యూ.. హై వోల్టేజ్ యాక్షన్ ప్లస్...
8 April 2022 4:03 AM GMTRadhe Shyam Review: ఈ 6 అంశాలే 'రాధే శ్యామ్'కు పెద్ద ప్లస్..
11 March 2022 1:00 PM GMTET Movie Review: 'ఈటీ' మూవీ రివ్యూ.. తన యాక్టింగ్ సినిమాకు మైనస్..
10 March 2022 9:56 AM GMT