పోలవరంపై దృష్టినీ మళ్లించేందుకే గీతం యూనివర్శిటీ కట్టడాలను కూల్చేశారు : దేవినేని ఆవేదన
వైసీపీ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు.. కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదాతో పాటు పోలవరాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు..
BY kasi24 Oct 2020 2:53 PM GMT

X
kasi24 Oct 2020 2:53 PM GMT
వైసీపీ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు.. కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదాతో పాటు పోలవరాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు.. పోలవరం కోసం తమ ప్రభుత్వం 1850 కోట్ల రూపాయలు ఖర్చె పెట్టిందని గుర్తు చేశారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరంపై వైసీపీ చెత్త రాతలతో.. 30 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని దేవినేని ఆరోపించారు. పోలవరానికి జరిగిన అన్యాయం నుంచి అందరి దృష్టినీ మళ్లించేందుకే గీతం యూనివర్శిటీ కట్టడాలను కూల్చివేశారని దేవినేని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story
RELATED STORIES
CBI Recruitment 2022: డిగ్రీ అర్హతతో సెంట్రల్ బ్యూరో ఆఫ్...
24 May 2022 4:43 AM GMTIAF Group C Recruitment 2022: ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో...
23 May 2022 4:42 AM GMTSouthern Railway Sport Quota Recruitment 2022: ఇంటర్, డిగ్రీ అర్హతతో...
21 May 2022 5:15 AM GMTIndian Army TGC-136 Course application 2022: ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ...
20 May 2022 4:45 AM GMTHAL Teacher Recruitment 2022 : డిగ్రీ, పీజీ అర్హతతో హెచ్ఏఎల్ ల్లో...
19 May 2022 4:30 AM GMTMinistry of Defence Recruitment 2022: ఇంటర్, డిగ్రీ అర్హతతో రక్షణ...
18 May 2022 4:37 AM GMT