సీఎం జగన్ దళితుల జోలికి వస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు : జడ్జి రామకృష్ణ
BY Nagesh Swarna5 Oct 2020 11:37 AM GMT

X
Nagesh Swarna5 Oct 2020 11:37 AM GMT
వైసీపీ నేతలకు ప్రజాస్వామ్యం అంటే ఎంటో తెలియదని జడ్జి రామకృష్ణ అన్నారు.. న్యాయ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు.. ముఖ్యమంత్రి జగన్ తన ఎమ్మెల్యేలు, మంత్రులకు పలకా బలపం ఇచ్చి సమాజంలో ఎలా వ్యవహరించాలో నేర్పించాలని హితవు పలికారు.. ఎవరైనా ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే వారిపై దాడులు చేయడంతోపాటు అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.. ముఖ్యమంత్రి జగన్ దళితుల జోలికి వస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని జడ్జి రామకృష్ణ అన్నారు.
Next Story
RELATED STORIES
Karate Kalyani: మా అమ్మ, తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటామన్నారు- కరాటే...
18 May 2022 3:29 PM GMTNivetha Pethuraj: అవకాశాలు రాకపోతే అదే పని చేస్తా.. నాకు సత్తా ఉంది:...
18 May 2022 2:51 PM GMTVishwak Sen: డ్రీమ్ కారు కొన్న విశ్వక్ సేన్.. ధర ఎంతంటే..?
18 May 2022 1:00 PM GMTMahesh Babu: తన సూపర్ ఫ్యాన్స్కు మహేశ్ బాబు స్పెషల్ మెసేజ్..
18 May 2022 12:15 PM GMTPayal Rajput: ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్కు సపోర్ట్గా పాయల్.. విన్నర్...
18 May 2022 11:45 AM GMTKiara Advani: ప్రభాస్ సినిమాలో ఛాన్స్.. స్పందించిన కియారా అద్వానీ..
18 May 2022 9:30 AM GMT