ఎట్టకేలకు కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు

ఎట్టకేలకు కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు

విజయవాడ వాసుల దశాబ్ధాల కల కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18న ఫ్లై ఓవర్‌ ను కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్నీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు. కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభానికి నితిన్ గడ్కరీ వస్తారంటూ వెల్లడించారు. కాగా 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణం ప్రారంభమైంది.

Tags

Read MoreRead Less
Next Story