కనక దుర్గమ్మ ఫ్లై ఓవర్ ప్రారంభం
BY kasi16 Oct 2020 6:24 AM GMT

X
kasi16 Oct 2020 6:24 AM GMT
ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజయవాడ కనక దుర్గమ్మ ఫ్లై ఓవర్ ప్రారంభం అయింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతోపాటు.. సీఎం జగన్ వర్చువల్గా ఫ్లై ఓవర్ను ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 900 పనిదినాల్లో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయింది. 502 కోట్ల రూపాయల వ్యయంతో 2.6 కిలోమీర్ట దుర్గగుడి ఫ్లై ఓవర్ను నిర్మించారు.
Next Story
RELATED STORIES
Fuel And Gas Rates: దేశ ప్రజలకు శుభవార్త.. చమురు, గ్యాస్ ధరలపై...
21 May 2022 2:45 PM GMTKCR: భవిష్యత్తులో ఆ సంచలనాన్ని చూడబోతున్నారు- సీఎం కేసీఆర్
21 May 2022 2:01 PM GMTAssam: వరద బీభత్సం.. ఇళ్లు కోల్పోయి రైల్వే ట్రాక్పై 500 కుటుంబాలు..
21 May 2022 11:37 AM GMTEmergency Landing: ఆకాశంలో ఆగిన విమానం.. ప్రయాణీకుల్లో భయం
21 May 2022 10:45 AM GMTUttarakhand: ఉత్తరాఖండ్లో ప్రమాదం.. రహదారిపై చిక్కుకున్న 10 వేల మంది...
21 May 2022 9:15 AM GMTVikram Agnihotri: కాలితో కారు డ్రైవింగ్.. సెల్యూట్ చేసిన ఆనంద్...
21 May 2022 9:00 AM GMT