కి'లేడీ' దొంగలు
By - Subba Reddy |31 May 2023 11:45 AM GMT
తిరుపతి జిల్లా చంద్రగిరిలో మహిళా దొంగలు రెచ్చిపోయారు
తిరుపతి జిల్లా చంద్రగిరిలో మహిళా దొంగలు రెచ్చిపోయారు. కస్టమర్ల లాగా జ్యులెరీ షాపులోకి వచ్చిన ఇద్దరు మహిళలు చాకచక్యంగా, యాభై వేలు విలువైన ముత్యాలను అపహరించారు. అనంతరం అక్కడి నుంచి జారుకున్నారు. తరువాత సీసీ కెమెరాలో వారి చోరీని చూసిన యాజమాన్యం వారిపై కేసు నమోదు చేశారు. దీంతో సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు .
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com