విశాఖలో రూ.10 కోట్ల విలువైన ప్రైవేటు స్థలం కబ్జాకు యత్నం
BY Nagesh Swarna7 Sep 2020 3:29 AM GMT

X
Nagesh Swarna7 Sep 2020 3:29 AM GMT
విశాఖ మధురవాడలో 10 కోట్ల విలువైన ప్రైవేటు స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా చేసేందుకు విఫలయత్నం చేశారు కొందరు అక్రమార్కులు. అసలు యజమానులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రియల్ ఎస్టేట్ వ్యాపారి జామి సత్యరవికిశోర్తో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. మధురవాడలోని దుర్గానగర్లో ఉన్న సర్వే నెంబర్ 249/10లో కబ్జాకు యత్నించినట్లు ఏసీపీ రవిశంకర్రెడ్డి తెలిపారు. వీరు ప్రహరీగోడను తొలగించి బెదిరింపులకు దిగారని వెల్లడించారు. 24 గంటల్లోనే దర్యాప్తు పూర్తి చేసి నిందితుల్ని రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.
Next Story
RELATED STORIES
'Deer Zindagi': జీబ్రా క్రాసింగ్ వద్ద జింక.. జీవితం చాలా విలువైంది:...
20 May 2022 10:00 AM GMTBhubaneswar : పెళ్ళికి సైకిల్ పై వరుడు.. ఎందుకంటే..!
20 May 2022 5:30 AM GMTOdisha : పెళ్ళికి నో అన్న వధువు... స్పృహ తప్పి పడిపోయిన వరుడు
19 May 2022 3:15 PM GMTBengaluru: స్కూల్ విద్యార్థినుల ఘర్షణ.. బాయ్ఫ్రెండ్ కోసమే అంటూ...
18 May 2022 11:15 AM GMTKarnataka : మహిళా లాయర్ పై విచక్షణారహితంగా దాడి.. వీడియో వైరల్
16 May 2022 3:30 AM GMTCouple Fire: పెళ్లిలోనే ఒంటికి నిప్పంటించుకున్న వధూవరులు.. షాకింగ్...
14 May 2022 1:32 AM GMT