అరెస్టయిన రైతుల కుటుంబాలకు లోకేశ్ పరామర్శ
రాజధాని అమరావతి పరిధిలోని కృష్ణాయపాలెం రైతులకు బేడీలు వేయడం అత్యంత దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు..
BY kasi28 Oct 2020 1:11 PM GMT

X
kasi28 Oct 2020 1:11 PM GMT
రాజధాని అమరావతి పరిధిలోని కృష్ణాయపాలెం రైతులకు బేడీలు వేయడం అత్యంత దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. బాధ్యులైన అధికారుల్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కృష్ణాయపాలెంలో పర్యటించిన లోకేశ్..
అరెస్టయిన రైతుల కుటుంబాల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రైతుల కుటుంబ సభ్యులు కంట తడి పెట్టుకున్నారు. రాజధానికి భూములు ఇచ్చి రోడ్డున పడ్డామని విలపించారు. కూలీ చేసుకునే తమకు బేడీలు వేయడం ఏంటని ప్రశ్నించారు. రైతు రాజ్యం అంటే ఇదేనా అని ఆవేదన వ్యక్తంచేశారు. డీఎస్పీని సస్పెండ్ చేయాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
Next Story
RELATED STORIES
Dhanush: ధనుష్ తమ కొడుకే అంటున్న దంపతులు.. చట్టపరంగా నోటీసులు పంపిన...
21 May 2022 3:55 PM GMTNTR 30: కొరటాల, ఎన్టీఆర్ మూవీ.. తెరపైకి మరో బాలీవుడ్ భామ పేరు..
21 May 2022 3:08 PM GMTVishwak Sen: రెమ్యునరేషన్ పెంచేసిన విశ్వక్ సేన్.. నిర్మాతలకు షాక్..
21 May 2022 2:25 PM GMTRakshit Shetty: నటితో రష్మిక ఎక్స్ బాయ్ఫ్రెండ్ పెళ్లి.. క్లారిటీ...
21 May 2022 1:41 PM GMTMahesh Babu: ఏంటా వరసలు.. ఒకసారి వచ్చికలువు: యూట్యూబర్ తో మహేష్ బాబు
21 May 2022 12:30 PM GMTSudhakar Komakula: తండ్రైన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' యాక్టర్.. క్యూట్...
21 May 2022 12:01 PM GMT