మరోసారి రైతులను కించపరిచేలా మాట్లాడిన మంత్రి బొత్స
రాజధాని కోసం 300 రోజులుగా రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. ఆడా మగ, పిల్లా పెద్దా అన్న తేడా లేకుండా... అమరావతి కోసం నినదిస్తున్నారు. తమ భవిష్యత్తు ఏమవుతుందో అన్న..
BY kasi12 Oct 2020 2:42 AM GMT

X
kasi12 Oct 2020 2:42 AM GMT
రాజధాని కోసం 300 రోజులుగా రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. ఆడా మగ, పిల్లా పెద్దా అన్న తేడా లేకుండా... అమరావతి కోసం నినదిస్తున్నారు. తమ భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆందోళనతో 92 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంత జరుగుతున్నా.. మంత్రుల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇంకా రైతులను అవమానించే రీతిలో వ్యాఖ్యలు కొనసాగిస్తున్నారు. అమరావతి కోసం జరుగుతున్న ఉద్యమం కేవలం టీడీపీ ప్రేరేపితం అంటూ మాట్లాడారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధాని కోసం పోరాడుతున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులన్నారు. కేవలం కొంత మంది టీడీపీ నేతలు తప్ప ఎవరూ ఈ ఉద్యమంపై ఆసక్తి చూపడం లేదంటూ.. రైతులను కించపరిచేలా మాట్లాడారు బొత్స.
Next Story
RELATED STORIES
Dhanush: ధనుష్ తమ కొడుకే అంటున్న దంపతులు.. చట్టపరంగా నోటీసులు పంపిన...
21 May 2022 3:55 PM GMTRakshit Shetty: నటితో రష్మిక ఎక్స్ బాయ్ఫ్రెండ్ పెళ్లి.. క్లారిటీ...
21 May 2022 1:41 PM GMTKamal Haasan: జాతీయ భాషా వివాదంపై స్పందించిన కమల్.. మాతృభాషకు...
17 May 2022 9:41 AM GMTPallavi Dey: 21 ఏళ్ల బుల్లితెర నటి అనుమానాస్పద మృతి.. స్నేహితుడిపై...
16 May 2022 9:51 AM GMTUdhayanidhi Stalin: 'అదే యాక్టర్గా నా చివరి చిత్రం'.. యంగ్ హీరో...
14 May 2022 8:30 AM GMTSuriya: మల్టీ స్టారర్లో అన్నదమ్ములు.. ఆ హిట్ సినిమాకు సీక్వెల్లో..
13 May 2022 6:07 AM GMT