బిగ్ బ్రేకింగ్.. తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ మృతి
BY Nagesh Swarna16 Sep 2020 1:26 PM GMT

X
Nagesh Swarna16 Sep 2020 1:26 PM GMT
తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బుల్లి దుర్గాప్రసాద్ బుధవారం సాయంత్రం.. చెన్నై అపోలోలో చికిత్స పొందుతూ మరణించారు. 1996-1998లో ప్రాథమిక విద్య మంత్రిగా పని చేశారు. నాలుగుసార్లు గూడూరు ఎమ్మెల్యేగా టీడీపీ తరుపున గెలిచారు దుర్గా ప్రసాద్.
1994లో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన ఆయన.. 2019లో వైసీపీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా గెలుపొందారు.1985లో రాజకీయాల్లోకి ప్రవేశించిన బల్లి దుర్గాప్రసాద్.. 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 1996-98లో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా, 2009-14లో పీఏసీ మెంబర్గా సేవలు అందించారు. దుర్గాప్రసాద్ మృతిపట్ల ప్రముఖ నేతలంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Next Story
RELATED STORIES
Oscar Award: ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు షాక్.. ఆస్కార్ నిబంధన..
22 May 2022 11:12 AM GMTDhanush: ధనుష్ తమ కొడుకే అంటున్న దంపతులు.. చట్టపరంగా నోటీసులు పంపిన...
21 May 2022 3:55 PM GMTRakshit Shetty: నటితో రష్మిక ఎక్స్ బాయ్ఫ్రెండ్ పెళ్లి.. క్లారిటీ...
21 May 2022 1:41 PM GMTKamal Haasan: జాతీయ భాషా వివాదంపై స్పందించిన కమల్.. మాతృభాషకు...
17 May 2022 9:41 AM GMTPallavi Dey: 21 ఏళ్ల బుల్లితెర నటి అనుమానాస్పద మృతి.. స్నేహితుడిపై...
16 May 2022 9:51 AM GMTUdhayanidhi Stalin: 'అదే యాక్టర్గా నా చివరి చిత్రం'.. యంగ్ హీరో...
14 May 2022 8:30 AM GMT