ఆ నావ సంగతి పక్కనపెట్టి మునిగిపోయే రాష్ట్రం గురించి ఆలోచించండి : ఎంపీ కనకమేడల
BY kasi10 Oct 2020 8:51 AM GMT

X
kasi10 Oct 2020 8:51 AM GMT
అందరూ ఆమోదించి ప్రధానితో శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతి అని... టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. రాజధానిలో ఇప్పటికే 10వేల కోట్లు ఖర్చయిందన్నారు. ఉద్యోగుల గృహసముదాయల నిర్మాణం 90 శాతం పూర్తయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో... 3 రాజధానుల ప్రకటన ఎలా చేస్తారని కనకమేడల ప్రశ్నించారు. అసెంబ్లీలో చేసిన ప్రకటనకు భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో సంఝాయిషీ ఇవ్వాలన్నారు. మునిగిపోయే నావ అంటూ టీడీపీని అంటున్నారు.... ఆ నావ సంగతి పక్కనపెట్టి మునిగిపోయే రాష్ట్రం గురించి ఆలోచించండని.. కనకమేడల సూచించారు.
Next Story
RELATED STORIES
Ministry of Defence Recruitment 2022: ఇంటర్, డిగ్రీ అర్హతతో రక్షణ...
18 May 2022 4:37 AM GMTDrone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMTIOCL recruitment 2022 : ఇంజినీరింగ్ అర్హతతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు.....
14 May 2022 4:30 AM GMTSSC Phase X Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర...
13 May 2022 4:45 AM GMT