Raghurama Krishna Raju : NHRC చైర్మన్ ను కలిసిన ఎంపీ రఘురామ...!

Raghurama Krishna Raju : NHRC చైర్మన్ ను కలిసిన ఎంపీ రఘురామ...!
Raghurama Krishnaraju : దేశ రాజధాని ఢిల్లీలో NHRC చైర్మన్ పీసీ పంత్ ను కలిశారు ఎంపీ రఘురామ కృష్ణరాజు.. ఎపీ సీఐడీ పోలీసులు విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఫిర్యాదు చేశారు

Raghurama Krishnaraju : దేశ రాజధాని ఢిల్లీలో NHRC చైర్మన్ పీసీ పంత్ ను కలిశారు ఎంపీ రఘురామ కృష్ణరాజు.. ఎపీ సీఐడీ పోలీసులు విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఫిర్యాదు చేశారు. పోలీసులు మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని అన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేస్తామని NHRC చైర్మన్... ఎంపీ రఘురామకు తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే NHRC కి రఘురామ కుమారుడు భరత్ కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన NHRC అంతర్గత విచారణకు కూడా ఆదేశించింది.



Tags

Read MoreRead Less
Next Story