దాడికి గురైన టీడీపీ నేత.. ఫోన్లో పరామర్శించిన నారా లోకేష్
BY Nagesh Swarna11 Sep 2020 5:05 AM GMT

X
Nagesh Swarna11 Sep 2020 5:05 AM GMT
గుంటూరు జిల్లా తెలుగు దేశం పార్టీ నాయకుడు కోటి సుబ్బారావును టీడీపీ నేతలు పరామర్శించారు. వైసీపీ వర్గీయులు కోటి సుబ్బారావు ఇంటిపై దాడిచేసిన నేపథ్యంలో ఆయనను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎంపీపీ కోటి సుబ్బారావుకు పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా నారా లోకేష్ ఫోన్ లో హామి ఇచ్చారు. చింతలపాలెం వెళ్లిన జీవి ఆంజనేయులు,చదవలవాడ అరవింద్ బాబు, రాష్ట్ర తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డీలు... కోటి సుబ్బారెడ్డిని కలిసి ధైర్యం చెప్పారు. వైసీపీ దాడులకు బయపడేదిలేదని వారు తేల్చిచెప్పారు.
అయితే తమ ఇంటిపై దాడి చేసినవారిపై ఫిర్యాదు చేసేందుకు వెళితే ... తిరిగి తనపై కేసు నమోదుచేశారని బాధితుడు కోటి సుబ్బారావు ఆవేదన వ్యక్తంచేశారు. తమ ఇంటిపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు.
Next Story
RELATED STORIES
Karate Kalyani: మా అమ్మ, తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటామన్నారు- కరాటే...
18 May 2022 3:29 PM GMTNivetha Pethuraj: అవకాశాలు రాకపోతే అదే పని చేస్తా.. నాకు సత్తా ఉంది:...
18 May 2022 2:51 PM GMTVishwak Sen: డ్రీమ్ కారు కొన్న విశ్వక్ సేన్.. ధర ఎంతంటే..?
18 May 2022 1:00 PM GMTMahesh Babu: తన సూపర్ ఫ్యాన్స్కు మహేశ్ బాబు స్పెషల్ మెసేజ్..
18 May 2022 12:15 PM GMTPayal Rajput: ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్కు సపోర్ట్గా పాయల్.. విన్నర్...
18 May 2022 11:45 AM GMTKiara Advani: ప్రభాస్ సినిమాలో ఛాన్స్.. స్పందించిన కియారా అద్వానీ..
18 May 2022 9:30 AM GMT