అమరావతి ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది
BY kasi2 Oct 2020 6:38 AM GMT

X
kasi2 Oct 2020 6:38 AM GMT
అమరావతి ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరు మండలం ఐనవోలు గ్రామానికి చెందిన రైతు నాగేశ్వర్రావు మృతితో ఒక్కసారిగా విషాదం నెలకొంది. రాజధాని నిర్మాణానికి 25 సెంట్ల భూమి ఇచ్చిన నాగేశ్వర్రావు.. 3 రాజధానుల నిర్ణయంతో అమరావతికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళనలో ఉన్నారు. ఇటీవలి పరిణామాలతో మరింత మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైతు నాగేశ్వర్రావుకు దీక్షా శిబిరంలో అంతా నివాళులు అర్పించారు.
Next Story
RELATED STORIES
Thyroid Gland: థైరాయిడ్ కంట్రోల్ లో ఉండాలంటే..తీసుకోవల్సిన ఆహారాలు..
23 May 2022 7:55 AM GMTDepression: డిప్రెషన్ ని గుర్తించడం ఎలా.. సంకేతాలు ఏంటి?
21 May 2022 7:15 AM GMTWhite Smile: మీ చిరునవ్వు అందంగా.. మీ పళ్లు తెల్లగా ఉండాలంటే.. ఇలా...
20 May 2022 12:30 PM GMTTamanna Bhatia: తమన్నా అందం, ఆరోగ్యం.. అమ్మ చెప్పిన చిట్కాలతోనే..
20 May 2022 6:00 AM GMTsattu sharbat: సమ్మర్ లో సత్తు షర్బత్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
18 May 2022 8:41 AM GMTKidney Stones: ఎండాకాలంలో కిడ్నీలో రాళ్లు ఎందుకు పెరుగుతాయి? డాక్టర్స్ ...
16 May 2022 7:45 AM GMT