అమరావతి ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది

అమరావతి ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది

అమరావతి ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరు మండలం ఐనవోలు గ్రామానికి చెందిన రైతు నాగేశ్వర్రావు మృతితో ఒక్కసారిగా విషాదం నెలకొంది. రాజధాని నిర్మాణానికి 25 సెంట్ల భూమి ఇచ్చిన నాగేశ్వర్రావు.. 3 రాజధానుల నిర్ణయంతో అమరావతికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళనలో ఉన్నారు. ఇటీవలి పరిణామాలతో మరింత మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైతు నాగేశ్వర్రావుకు దీక్షా శిబిరంలో అంతా నివాళులు అర్పించారు.

Tags

Read MoreRead Less
Next Story