వారి అవస్థలు వింటే బాధ కలిగింది : రఘురామ కృష్ణరాజు
BY Nagesh Swarna1 Oct 2020 11:39 AM GMT

X
Nagesh Swarna1 Oct 2020 11:39 AM GMT
నవ్యాంధ్ర ప్రదేశ్ ఇప్పుడు అప్పుల ఆంధ్ర అయ్యిందని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఐదు నెలల లోనే ఏడాదిలో ఉండే రుణ పరపతిలో 97% తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్థితికి నిదర్శనమన్నారు. ఏపీ తీసుకున్న స్థాయి అప్పులు ఏ రాష్ట్రము తీసుకోలేదని గుర్తు చేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో చాలామంది తనతో మొరపెట్టుకున్నారని.. వారి అవస్థలు వింటే బాధ కలిగిందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తిందన్నారు.
Next Story
RELATED STORIES
Hyderabad Metro: ఆకతాయి అసభ్య ప్రవర్తన.. మెట్రో లిప్ట్ ఎక్కి.....
18 May 2022 6:08 AM GMTMaharashtra: భార్యకు చీర కట్టుకోవడం రాదు..! అందుకే భర్త ఆత్మహత్య..
17 May 2022 3:00 PM GMTPrakasam: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు సజీవదహనం..
17 May 2022 2:17 PM GMTWanaparthy: కోడలిపై కన్నేసిన మామ.. కర్రతో కొట్టి చంపిన కోడలు..
17 May 2022 1:30 PM GMTPallavi Dey: 21 ఏళ్ల బుల్లితెర నటి అనుమానాస్పద మృతి.. స్నేహితుడిపై...
16 May 2022 9:51 AM GMTBangalore: విధి ఆడిన వింత నాటకం.. ప్రేమికుడు యాక్సిడెంట్ లో.....
16 May 2022 6:15 AM GMT