చిత్తూరుజిల్లాలో పర్యటించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
భారత్ యోగా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి.. 38 పడకల స్వస్థ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
BY Nagesh Swarna7 Feb 2021 9:57 AM GMT

X
Nagesh Swarna7 Feb 2021 9:57 AM GMT
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చిత్తూరు జిల్లాలో పర్యటించారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో చిప్పిలి హెలిపాడ్ వద్ద దిగి..మదనపల్లి సమీపంలోని సత్సంగ్ ఫౌండేషన్ కు చేరుకున్నారు. అక్కడ భారత్ యోగా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి.. 38 పడకల స్వస్థ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సత్సంగ్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అక్కడినుంచి పీపుల్స్గ్రోస్ స్కూలుకు చేరుకున్నారు.
Next Story
RELATED STORIES
Oscar Award: ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు షాక్.. ఆస్కార్ నిబంధన..
22 May 2022 11:12 AM GMTDhanush: ధనుష్ తమ కొడుకే అంటున్న దంపతులు.. చట్టపరంగా నోటీసులు పంపిన...
21 May 2022 3:55 PM GMTRakshit Shetty: నటితో రష్మిక ఎక్స్ బాయ్ఫ్రెండ్ పెళ్లి.. క్లారిటీ...
21 May 2022 1:41 PM GMTKamal Haasan: జాతీయ భాషా వివాదంపై స్పందించిన కమల్.. మాతృభాషకు...
17 May 2022 9:41 AM GMTPallavi Dey: 21 ఏళ్ల బుల్లితెర నటి అనుమానాస్పద మృతి.. స్నేహితుడిపై...
16 May 2022 9:51 AM GMTUdhayanidhi Stalin: 'అదే యాక్టర్గా నా చివరి చిత్రం'.. యంగ్ హీరో...
14 May 2022 8:30 AM GMT